గౌలిగూడ తాకట్టుపై సర్కారు స్పష్టత నివ్వాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. మహాలక్ష్మి పథకం కింద టీజీఎస్ ఆర్టీసీకి సర్కార్ ఇచ్చిన నిధు�
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం మానకొండూర్ మండలం గంగిపల్లిలో బస్ షెల్టర్లు, ఓపెన్ జిమ్, కొండపల్కల
ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ కార్మికులు గురువారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ మండలాధ్యక్షుడు మేడి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర�
మహిళలకు బస్సు ఫ్రీ జర్నీ చేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు. తమను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆటో కార్మిక సంక్షేమ సంఘం జిల్�
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సు ఫ్రీ వారికి ఎంతో సంతోషాన్నిస్తుండగా, విద్యార్థులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నది. ఉదయం ఎలాగోలా కష్టపడి కాలేజీలు, పాఠశాలలకు వెళ్తున్న పిల్లలు, సాయంత్రం బస్సులు ఖాళీగా ర�
మహాలక్ష్మి పథకంలో మహిళలకు ప్రభుత్వం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య రెండింతలు పెరిగింది. బస్సులు కెపాసిటీకి మించి వెళ్తున్నాయి.
రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఒక్కసారిగా ఊడిపోవడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక భయంతో ఆర్తనాదాలు చేశారు. డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేయడంతో తృటిలో పెనుప్రమాదం �