మండు వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం అని చివ్వెంల ఎంపిడిఓ సంతోశ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బండమీది చందుపట్లలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేద్రాన్ని ఆయన�
కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే గ్రామీ ణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని పిట్లం మాజీ ఎంపీపీ రజినీకాంత్రెడ్డి అన్నారు. మండలంలోని బండపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులను �
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు రాష్ట్ర సర్కారు తీపి కబురు చెప్పింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత తాగునీటి పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో దానిని ఆచరణలో పెట్టి చూపించింది.
ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి సికింద్రాబాద్, డిసెంబర్ 8 : కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉచిత తాగునీటి సరఫరా పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా అందరికి ప్రపంచ జలదినోత్సవ �