రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్బుక్స్ ఉచిత పంపిణీ వారంలో ప్రారంభం కానున్నది. మంగళవారం నుంచి ఈ వర్క్బుక్లను ఆర్టీసీ కార్గో ద్వారా జిల్లాలకు చేరుస్తారు. అక్కడి నుంచి మండల�
కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్కువ కట్టెల వినియోగంతో పనిచేసే ఆధునిక వంటపొయ్యిలను ప్రోత్సహిస్తున్నాయి పలు కంపెనీలు. కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్న ప్రాంతాల్లో ఉచితంగా ఈ ఆధునిక స్టౌలను పంపిణీచేస్తూ క�
తాండూరు : మార్వాడి యువమంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని శ్రీబాలాజీ మందిరంలో డిసెంబర్ 6 నుంచి 8వ తేది వరకు మూడు రోజులు ఉచిత జైపూర్ కాళ్ల అమరిక, కెలిపర్ శిబిరము నిర్వహించనున్నట్లు మార్వాడి
ఖమ్మం: వికాస తరంగిణి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ఉచిత ఆయుర్వేద ఔషధం పంపిణి చేయనున్నట్లు వికాస తరంగిణి బాధ్యులు ఎర్నేని రామారావు, పోలా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నగరంలోని జడ్పీ సెంట�
కొత్తూరు రూరల్ : ఉమ్మడి ప్రభుత్వ పాలనలో కుల వృత్తిదారులు వివక్షకు గురయ్యారని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులను ప్రోత్సహించటమే లక్ష్యంగా ముందుకుసాగుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన
ఆసిఫాబాద్ జడ్పీచైర్పర్సన్ కోవ లక్ష్మి ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : తెలంగాణ ప్రభుత్వం మత్స్య కార్మికుల కోసం అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలో నీలి విప్లవం కొనసాగుతుందని ఆసిఫాబాద్ జడ్పీచైర్పర్సన
దుమ్ముగూడెం : మండల పరిధిలోని అచ్యుతాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో 27 మంది విద్యార్థులకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏజే ప్రభాకర్ తన తండ్రి జాన్ జ్ఞాపకార్ధం బుధవారం స్కూల్ బ్యాగులు, నోటుపుస్తకాలు, పెన్ను