నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. నల్లగొండ డిపోలో నూతన ఏసీ బస్సు�
అసలే పేద విద్యార్థులు.. చదువుకునే ఆకాంక్షతో మం డల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సర్కారు బడు ల్లో చదువుతున్నా.. సమయానికి గ్రామాల నుం చి బస్సులు లేక అవస్థలు పడుతున్నారు.. 8:45 గంటలకు స్కూల్కు రావడానికి పొ ద్దు�
ఆటో సరిగ్గా నడవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై స్వామి అనే ఆటోడ్రైవర్ తన భార్యను చంపి, ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించగా..రాష్ట్రవ్యా
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆటో సరిగా నడవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఆటోడ్రైవర్ తన భార్యను హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఓ మహిళ ప్రమాదవశాత్తు కిందపడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కూకట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బోరబండ నివాసి వరలక్ష్మి మంగళవార�
జిల్లాలోని మండల కేంద్రాల్లో ఆటో కార్మికులు, యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు శుక్రవారం ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ను పాటించి, రాస్తారోకో చేశారు.
ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటో కార్మికులు తమ వాహనాలను నిలిపివేసి కదం తొక్కారు.
గుం డెపోటుతో ఆటోడ్రైవర్ మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డలం జంగరాయి గ్రామానికి చెందిన బందెళ్ల శివకుమార్(39) ఆటోడ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించ�