Formers protest | దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో భాగంగా శంభు సరిహద్దు వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే రైతులు ఇంక�
Former's Protest | రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో మాదిరిగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఢిల్లీ సరిహద్దుల్లోకి ప్రవేశించకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లోకి రై�
Grameena Bharat Band | ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు నిరసన తెలుపనున్నారు.
కేంద్ర సర్కారుపై ఇది కేవలం అన్నదాత పోరాటం మాత్రమే కాదని, ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని కొనేదాకా కేంద్రాన్ని వదిలేదే లేదన్నారు.
నాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామని..నేడు తెలంగాణ రైతులకోసం మళ్లీ రోడ్డెక్కామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మోడీ సర్కారు తొండాట ఆడుతున్నదని, రైతులను రోడ్డుపైకి తెచ్చిందన�
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో మారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కిసాన్ ఆందోళనలో పాల్గొన్న రాహుల్… ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ వ్యవహార శైలి ఓ ర