ఉభయ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై చర్చించేందుకు బంగ్లాదేశ్ డిప్యుటీ హైకమిషనర్ను కేంద్ర విదేశాంగ శాఖ సోమవారం పిలిపించింది. కాగా, 4,156 కిలోమీటర్ల పొడవైన భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఐదు ముఖ్యమైన �
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వీసా గడువును భారత్ పొడిగించింది. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన హసీనా ఆగస్టు నుంచి భారత్లోనే ఉంటున్నారు. ఆమెను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత
మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉండగా బంగ్లాదేశ్లో వేలాది మంది మిలటరీ, పోలీస్ అధికారులను బలవంతంగా అదృశ్యం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఐదుగు�
బంగ్లాదేశ్లో హిందువులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. అక్కడి గుడులు, గోపురాలూ ధ్వంసమవుతున్నాయి. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో సురక్షితంగానే ఉన్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఆ దేశానికి చెందిన ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్' ఆదివారం ప్రకటించింది. విద్యార్థుల ఆందోళనను
హింస ప్రజ్వరిల్లడంతో దేశం నుంచి పారిపోయి భారత్లో తల దాచుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్ హెచ్చరికలు జారీ చేశారు. దేశం నుంచి పారిపోయి ఇక్కడ తలద
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్, ఆ దేశంలో విద్యార్థుల నిరసనలపై ప్రశంసలు కురిపించారు. మాజీ ప్రధాని షేక్ హసీనాను రాకాసితో పోల్చారు. ‘విద్యార్థులు దేశంలో తెచ్చిన