90వ దశకంలో భారత్ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల్లో నాటి ప్రధాని పీవీ నరసింహారావుతో పాటు అప్పటి ఆర్థికశాఖ మంత్రి మన్మోహన్ సింగ్ పాత్ర మరువలేనిది. ఓ వైపు గల్ఫ్ సంక్షోభం, మరోవైపు విదేశీ మారక నిల్వలు తగ్గి�
భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు ఆశయాలను ప్రతి ఒక్క రూ కొనసాగించాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పీవీ స్వ�
‘శత వసంత శక పురుషుడు మా బాపు’.. వేల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ సువిశాల భారతావనికి గుండె వంటి సర్వోన్నత అధికార పీఠమైన ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి తెలుగు, దక్షిణాది నాయకుడు తెలుగు తేజం పాములపర్తి వేంకట �
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత్రి జార్జి ఇలియట్ అన్న ఈ మాటలు పీవీ నరసింహారావు జీవితానికి సదా అనువర్తితాలు. జార్జి ఇలియట్ సామాన్య రచయిత్రి కాదు. 18వ శతాబ్దం ఉత్తరార్ధం ఆంగ్ల సాహిత్యంలో అన్ని ప్రక్రియలలోనూ ఆరితేర�
అపరచాణక్యుడు, రాజనీతి దురంధరుడనే బిరుదులు పీవీకి ఊరికే రాలేదు. మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం కొనసాగించడం పీవీకేమీ నల్లేరు మీద నడకగా సాగలేదు. ఒకవైపు దివాలా తీసిన దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుత�
MLA Marri Janardhan Reddy | ప్రధానిగా పీవీ నరసింహారావు (PV Narasimha Rao) దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Mla Marri Janardan) అన్నారు.