ఈనెల15న హైదరాబాదులో బీఆర్ఎస్ తలపెట్టిన బీసీల ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండే కార్యకర్తలకు సూచించారు. మద్నూర్లో బుధవారం నిర్వహించిన ఉమ్మడి మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర
అవినీతిపరుడైన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై నిరంతర పోరాటం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్పష్టంచేశారు. ఎక్కడా రాజీ పడేదే లేదని తేల్చిచెప్పారు. బిచ్కుందలోని బీఆర్ఎస్ పార్టీ కా
మహ్మద్నగర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు సాదుల సత్యనారాయణ ఆధ్వర్యంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ముఖ్య అథితిగా హాజరై కార్య�
బాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గురువారం బిచ్కుందలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటువేసి గాలి అనిల్కుమార్ను భా�
వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మోసం చేసింది.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు వారిని ప్రజలు నమ్మడం లేదని దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని మాజీ స్పీకర్ పోచారం శ్
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో దూసుకెళ్తున్నది. ఇందులో భాగంగా జుక్కల్ మండల కేంద్రంలోని లక్ష్మీకల్యాణ మండపంలో మంగళవారం పార్టీ లోక్సభ ఎన్నికల సన్నాహక సమా
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మద్నూర్లో ఆదివా�