CM Overseas Scholarship | విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ కోర్సులలో అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన విద్యార్థులు స్కాలర్షిప్ ( ఆర్ధిక సహాయం) మంజూరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మేడ్చల
ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు యూజీసీ శ్రీకారం చుడుతున్నది. యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాలు, వ్యవధి, అర్హతలకు సంబంధించి అనేక సంస్కరణలను ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలతో ముసాయిదాను గురువ
దేశంలో వివిధ ఎడ్టెక్ కంపెనీలు, కాలేజీలు విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆఫర్ చేస్తున్న ఆన్లైన్ డిగ్రీ కోర్సులకు గుర్తింపు లేదని యూజీసీ వెల్లడించింది.
విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు లభించాలనే లక్ష్యంతో జేఎన్టీయూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం విదేశీ వర్సిటీలతో పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) చేసుకొంటున్నది.
దేశాన్ని గ్లోబల్ స్టడీ డెస్టినేషన్గా మార్చేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సన్నాహాలు చేస్తున్నది. భారత్లో ఉన్నత విద్యావకాశాల కోసం విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటును స్వాగతిస్తున్నది. గురువార�