Holi celebrations | దేశమంతటా ఒక రోజు ముందుగానే హోలీ సందడి మొదలైంది. పలు రాష్ట్రాల్లో జనం అప్పుడే హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఉత్తరాఖండ్లో ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి తన కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి హో�
లగ్జరీ బ్రాండ్ల సంస్థలు కొత్తగా తమ రిటైల్ స్టోర్లను తెరిచేందుకు రద్దీ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్నే ఎంపిక చేసుకుంటున్నట్టు తేలింది. గత ఏడాది మార్కెట్ ట్రెండ్పై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబ�
మేడారం మహాజాతరకు వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన చేసింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ప్రాచుర్యం, ఆదరణ పొందుతున్న ‘హోంస్టే’ సౌ
ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడిన మహబూబ్నగర్.. నేడు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నదని క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సహకారంతో పాలమూరును అద్భుతంగా త
Palamuru | ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడిన మహబూబ్నగర్.. నేడు విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సహకారం
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) రంగురంగుల విరులు పర్యాటకులను (Tourists) కనువిందు చేశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే పర్యాటకుల సందర్శనార్థం శ్రీనగర్లోని (Srinagar) తులిప్ గార్డెన్ను (Tulip garden) అధికారులు మార్చి 19న తెరిచారు. దీంతో రం
China visas: విదేశీ టూరిస్టులకు వీసాలు ఇవ్వనుంది చైనా. మూడేళ్ల తర్వాత ఆ దేశం కొత్త వీసాలు జారీ చేయనున్నది. కరోనా వాళ్ల విదేశీ టూరిస్టులను నిలిపివేసిన విషయం తెలిసిందే.
Holi Festival | రాజస్థాన్లో హోలీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో కలర్ఫుల్గా హోలీ వేడుకలు జరిగాయి. విదేశీ పర్యాటకులు సైతం స్థానికులతో కలిసి ఈ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
కరోనాతో గణనీయంగా తగ్గిన విదేశీ పర్యాటకం.. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకొంటున్నది. అంతర్జాతీయంగానూ విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలు ఎత్తేయడంతో భారత్..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉన్న పాలరాతి కట్టడం తాజ్మహల్ను విజిట్ చేస్తున్న విదేశీ టూరిస్టు సంఖ్య గతంతో పోలిస్తే తగ్గింది. కానీ దేశంలోని అద్భుత కట్టడాల్లో అత్యధిక టూరిస్టుల
టోక్యో: రెండేళ్ల తర్వాత విదేశీ పర్యాటకులకు జపాన్ స్వాగతం పలుకుతోంది. కరోనా వల్ల విదేశీ పర్యాటకులపై ఆ దేశం ఇన్నాళ్లూ నిషేధం విధించింది. సుమారు 98 దేశాల ప్రజలు తమ దేశానికి టూరిస్టుల్లా వచ్�