కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు గొప్పగా ప్రకటించుకున్న ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యానికి చైనా వ్యూహాత్మకంగా గండి కొడుతున్నది. అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ నుంచి భారత్కు మకాం మార్చ�
హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు అందిస్తున్న గ్లాండ్ఫార్మాలో మెజార్టీ వాటా కొనుగోలు చేయడానికి విదేశీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి బ్లాక్స్టోన్, బ్రోక్ఫిల్డ్, వార్బర�
దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేసేందుకు విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నాయి. భారత్లో నిర్మాణ రంగ వ్యయాలు తక్కువగా, నైపుణ్యం-ప్రతిభ కలిగిన ఉద్యోగుల లభ్యత ఎక్కువగ�
వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు వచ్చింది. బెంగళూరులోని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) నిర్దేశించిన సెవెన్ పాయింట్ సేల్లో 3.27 సోర్ను కే
భారత్ నుంచి విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున వెళ్లిపోతున్నాయి. దేశంలో వ్యాపార కార్యకలాపాలకు గుడ్బై చెప్తున్నాయి. ఎనిమిదేండ్లలో దాదాపు 900 ఫారిన్ కంపెనీలు ఇక్కడ తమ ‘ప్లేస్ ఆఫ్ బిజినెస్'ను మూసేసినట్టు తే�
‘విదేశాల్లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల్లోకి పెద్దయెత్తున పెట్టుబడులు వచ్చాయి. అదానీ అక్రమాలపై జేపీసీ వేయాలి’ అంటూ బీఆర్ఎస్ ఎంపీలు సహా ప్రతిపక్ష పార్టీ నేతలు కొన్నిరోజులుగా నిరసనల�
ఈ ఏడాది మొదలు దేశ, విదేశీ కంపెనీల నుంచి రోజూ వేలల్లో ఉద్యోగ కోతల ప్రకటనల్ని చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి గడ్డు పరిస్థితులనూ సరైన ఆర్థిక ప్రణాళికతో ఎదుర్కోవచ్చు.
కొవిడ్ తర్వాత చైనా నుంచి బయటకు వస్తున్న బయోఫార్మా కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. జీనోమ్వ్యాలీలో తమ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
విదేశీ బహుళజాతి సంస్థలను బహిష్కరించాలని దేశవాసులకు యోగ గురువు బాబా రామ్దేవ్ విజ్ఞప్తి చేశారు. ఈ కంపెనీలు వ్యాపారం పేరిట దోపిడీలు, దారుణాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు