భారత ఫుట్బాల్ కోచ్ మనొలొ మార్కేజ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. నిరుడు జాతీయ జట్టుకు కోచ్గా నియమితుడైన మనొలొ హయాంలో భారత జట్టు ఏడాదికాలంలో 8 మ్యాచ్లు ఆడి ఒకే ఒకదాంట్లో గెలిచింది.
నగరంలోని జీఎంసీ బాలయోగి స్టేడియం మరో అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది. ఈ నెల 3 నుంచి 9 దాకా హైదరాబాద్ వేదికగా భారత్, మారిషస్, సిరియా ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్-2024 ఆడనున్నాయి.
ప్రఖ్యాత ఫుట్బాల్ ఫ్రాంచైజీ పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్జీ)తో ఏడేండ్ల బంధాన్ని త్వరలో తెంచుకోనున్న ఫ్రెంచ్ ఫుట్బాల్ యువ సంచలనం కిలియన్ ఎంబాపె.. ఆ జట్టు తరఫున చివరి హోమ్ గేమ్ ఆడేశాడు.
అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) ర్యాంకింగ్స్లో భారత్ ర్యాంక్ మరింత దిగజారింది. గురువారం ఫిఫా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత ఫుట్బాల్ జట్టు 15 ర్యాంక్లు చేజార్చుకుని 117వ స్థానం లో నిలిచింది.
మడాగాస్కర్ రాజధాని అంటానరివోలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం మొదలైన ఇండియన్ ఓషియన్ ఐస్ల్యాండ్ గేమ్స్లో భాగంగా జరిగిన ఫుట్బాల్ స్టేడియంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మంద
అండర్-20 ఫుట్బాల్ చాంపియన్షిప్లో అమెరికా జట్టు క్వార్టర్ఫైనల్కు చేరుకుంది. న్యూజిలాండ్తో జరిగిన ప్రిక్వార్టర్ఫైనల్లో అమెరికా 4-0తో విజయం సాధించింది. ఆరంభంలో ఓవెన్ ఉల్ఫ్ గోల్ తరువాత 61వ నిమిషం