ఔరంగాబాద్, మార్చి 19: మహారాష్ట్రలోని టిపేశ్వర్ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రానికి చెందిన ఓ పులి ఆహారాన్ని వెతుక్కొంటూ 2 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. తెలంగాణలోని అటవీ ప్రాంతం గుండా నడుస్తూ అజంతా గుహలను చే�
కావాల్సిన పదార్థాలు: అరటికాయ: ఒకటి, క్యారెట్ తురుము: ఒక కప్పు, బియ్యపు పిండి: ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు: ఒక కప్పు. వెల్లుల్లి రెబ్బలు: ఐదు, పచ్చిమిర్చి: ఆరు, జీలకర్ర : ఒక టీ స్పూన్, నూనె: వేయించడానికి సరిపడా, కొ
మనలో అధిక శాతం మంది చాలా వేగంగా భోజనం చేస్తుంటారు. అదేమిటని అడిగితే.. పని ఉందనో, ఎక్కడికైనా వెళ్లాలనో.. లేదా తాము అలాగే తింటామనో.. మరే ఇతర కారణమో చెబుతుంటారు. కానీ నిజానికి ఎవరైనా సరే.. భోజనం వేగంగా చేయకూడదు. చ�
న్యూడిల్లీ : ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 27 నెలల గరిష్టస్ధాయిలో ఫిబ్రవరిలో ఏకంగా 4.17 శాతానికి ఎగబాకింది. గత ఏడాది ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం కేవలం 2.26 శాతంగా నమోదవడం విశేషం. ఇక �
పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ డీ, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా చేయడంలో సహాయపడతాయి. అందుకే ప్రతిరోజు పాలు తాగాలని సూచిస్తుంటారు. అయితే,
ముంబై : కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి ప్రత్యామ్నాయాల కోసం అన్వేషించారు. వారిలాగానే ముంబైకి చెందిన చెఫ్ పంకజ్ నెరూర్కర్ సైతం కొవిడ్-19 విసిరిన సవాళ్లతో వీధినపడ్డాడు. �
ఎండకాలం అంటే గుర్తొచ్చేది పుచ్చకాయ. ఎండకాలంలో వేసవి తాపాన్ని, దాహార్తిని తీర్చడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో 92 శాతం నీరే ఉండటం వల్ల ఎండ వేడి నుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుం
కూరలు వండుతున్నప్పుడు ఒక్కోసారి ఉప్పు, కారం ఎక్కువ అవుతుంటాయి. టైం అయిపోతుందనే కంగారులోనో.. ఏదో పరధ్యానంలోనో ఒక్కోసారి ఉప్పు, కారం ఎక్కువ వేస్తుంటాం. కూరలో ఉప్పు తక్కువ అయితే వేసుకోగలం. అదే ఎక్కు�
ఐరాస, మార్చి 5: ‘అన్నమో రామచంద్రా’ అని అలమటిస్తూ ఏటా లక్షలాది మంది ఆకలికి ప్రాణాలు వదులుతుంటే.. మరోవైపు టన్నుల కొద్దీ ఆహారం వృథా అయిపోతున్న విచిత్ర పరిస్థితి మన సమాజానిది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 93.1 కోట్ల టన్�
బిర్యానీ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే బిర్యానీ గుర్తుకొస్తుంది. ఎన్నో ఏండ్లుగా బిర్యానీకి హైదరాబాద్ పెట్టింది పేరు. ఇప్పుడిప్పుడే అన్ని ప్రాంతాల్లో బిర్యానీ రుచి లభిస్తున్నా.. హైదరాబాద్ బిర్యాన�