నాగపూర్ : కరోనా వైరస్ జనజీవితాలను అతలాకుతలం చేస్తున్న విపత్తు వేళ మానవత్వం చాటుతూ ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంపై తిరుగుతూ అన్నార్తులకు ఆహారం అందిస్తూ ఔదార్యం చాటుకుంటున్నాడు. టూవీలర్ కు
కరోనా బారినుంచి తప్పించుకోవడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి రకరకాల కషాయాలు, సూపులు తాగుతున్నారు చాలామంది. అయితే, ఈ సూపులను మరింత ఆరోగ్యకరంగా మార్చుకునేందుకు పలు చిట్కాలు చెబుతున్నారు పోషక నిపు�
సెకండ్ వేవ్ భారత్ ని అల్లాడిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలన్నీ దరిదాపు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ని ఇచ్చేశాయి. దీంతో పనివేళలు కూడా ఎక్కువైపోయ�
శ్రీరామనవమి రోజున రాములవారికి కచ్చితంగా వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెడతారు. వేసవి కాలంలోనే ఈ పండుగ వస్తుంది కాబట్టి, ఆరోజు పెట్టే ప్రసాదాల్లో వేడిని తగ్గించే పదార్థాలే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి చలు�
స్వయంగా వండుకుని తినడానికే ప్రజల మొగ్గు రెడీ టు ఈట్కు ఆదరణ అంతంతమాత్రమే దేశంలో 20%కూడా ప్రాసెస్కాని ముడిసరుకు దేశంలో ఎక్కువశాతం స్వయంగా వండివార్చిన సంప్రదాయ ఆహారానికే మొగ్గుచూపుతున్నారు. ప్రాసెసింగ్
నాణ్యత లేని భోజనం | ప్రభుత్వ ఆస్పత్రికి భోజనం సరఫరా చేసే ఓ కాంట్రాక్టర్పై మహారాష్ర్ట మంత్రి బచ్చు కాడు చేయి చేసుకున్నారు. అకోలాలోని ప్రభుత్వ
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే సమస్యలను నియంత్రించడానికి ఏమైనా స్పెషల్ డైట్ ఉందా?-సుమ, వరంగల్ కొవిడ్ టీకా వేసుకున్నాక కొంతమందిలో జ్వరం, కండరాల నొప్పి, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్
ఔరంగాబాద్, మార్చి 19: మహారాష్ట్రలోని టిపేశ్వర్ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రానికి చెందిన ఓ పులి ఆహారాన్ని వెతుక్కొంటూ 2 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. తెలంగాణలోని అటవీ ప్రాంతం గుండా నడుస్తూ అజంతా గుహలను చే�
కావాల్సిన పదార్థాలు: అరటికాయ: ఒకటి, క్యారెట్ తురుము: ఒక కప్పు, బియ్యపు పిండి: ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు: ఒక కప్పు. వెల్లుల్లి రెబ్బలు: ఐదు, పచ్చిమిర్చి: ఆరు, జీలకర్ర : ఒక టీ స్పూన్, నూనె: వేయించడానికి సరిపడా, కొ
మనలో అధిక శాతం మంది చాలా వేగంగా భోజనం చేస్తుంటారు. అదేమిటని అడిగితే.. పని ఉందనో, ఎక్కడికైనా వెళ్లాలనో.. లేదా తాము అలాగే తింటామనో.. మరే ఇతర కారణమో చెబుతుంటారు. కానీ నిజానికి ఎవరైనా సరే.. భోజనం వేగంగా చేయకూడదు. చ�
న్యూడిల్లీ : ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 27 నెలల గరిష్టస్ధాయిలో ఫిబ్రవరిలో ఏకంగా 4.17 శాతానికి ఎగబాకింది. గత ఏడాది ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం కేవలం 2.26 శాతంగా నమోదవడం విశేషం. ఇక �