కరోనా టైంలో పోషకాహారంపై పెరిగిన సెర్చ్ నిజమైన సహాయం పొందింది ఎందరు? దేశవ్యాప్తంగా ఎన్ఐఎన్ ఈ-సర్వే హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో దానిబారిన పడకుండా ఉండేందు
ఆకుకూరల్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. చిన్నచూపు చూస్తాం. అయిష్టంగా ఆరగిస్తాం. నిజానికి ఒక్కో ఆకుకూర ఓ పోషకాల గని. రోజూ ఒక పూటైనా ఆకుకూర పప్పో, పచ్చడో, తాలింపోతినాలి. చింత చిగురుయాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇం�
కావలసిన పదార్థాలు: రాగిపిండి: రెండు కప్పులు, అంజీర్: ఒక కప్పు, తరిగిన బాదం: అరకప్పు, నెయ్యి: ఒక కప్పు, తరిగిన వాల్నట్స్: పావు కప్పు, గసగసాలు: రెండు టీ స్పూన్లు, ఎండిన ఖర్జూరం: అరకప్పుతయారీ విధానం: ముందుగా ఖర్�
‘కొవిడ్-19’ సీజన్లో శారీరక రుగ్మతతోపాటు మానసిక సమస్యలూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో మనసుకు ప్రశాంతతనిచ్చే అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా వంట, కుట్లు, అల్లికలు వంటివి మాన�
కరోనా మన జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నది. ఈ శతాబ్దంలోని పెను విపత్తులలో ఇదొకటని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావాల్ని లెక్కగట్టడంలో వారు తలమునకలవుతున్నారు. కరోనా కారణంగా మరణించిన ప్రతి ఒక్కరూ సగటున
నాగపూర్ : కరోనా వైరస్ జనజీవితాలను అతలాకుతలం చేస్తున్న విపత్తు వేళ మానవత్వం చాటుతూ ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంపై తిరుగుతూ అన్నార్తులకు ఆహారం అందిస్తూ ఔదార్యం చాటుకుంటున్నాడు. టూవీలర్ కు
కరోనా బారినుంచి తప్పించుకోవడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి రకరకాల కషాయాలు, సూపులు తాగుతున్నారు చాలామంది. అయితే, ఈ సూపులను మరింత ఆరోగ్యకరంగా మార్చుకునేందుకు పలు చిట్కాలు చెబుతున్నారు పోషక నిపు�
సెకండ్ వేవ్ భారత్ ని అల్లాడిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలన్నీ దరిదాపు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ని ఇచ్చేశాయి. దీంతో పనివేళలు కూడా ఎక్కువైపోయ�
శ్రీరామనవమి రోజున రాములవారికి కచ్చితంగా వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెడతారు. వేసవి కాలంలోనే ఈ పండుగ వస్తుంది కాబట్టి, ఆరోజు పెట్టే ప్రసాదాల్లో వేడిని తగ్గించే పదార్థాలే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి చలు�