కాంగ్రెస్ (Congress) పార్టీకి ప్రజలు ఇప్పటికే నిరసన తెలియజేశారని, అందుకే ప్రతిపక్షంలో ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) ఫైరయ్యారు. అయినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుద్ధి తెచ్చుకోకపోగా అవాస్తవాలు మాట్లాడు�
ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఫ్లోరోసిస్ సమస్య అనగానే స్వామి పేరు గుర్తుకొస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో స్వామి పోరాటం
ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతిచెందారు. 32 ఏండ్ల స్వామి.. ప్రమాదవశాత్తు బైక్పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే
ఈ ఏడాది భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫ్లోరైడ్, కాఠిన్యత గణనీయంగా తగ్గింది. ఇటీవల భూగర్భ జల శాఖ అధికారులు నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల్లో ఈ విషయం తెలిసింది.
ఫ్లోరైడ్ తరిమికొట్టేందుకే ఇంటింటికీ తాగునీరు అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలులో భాగంగా మునుగోడు మండలంలోని అన్ని గ్రామాలక