గిడ్డంగి సామర్థ్యాన్ని మరింత పెంచుతున్న ఈ కామర్స్ సంస్థనిత్యావసరాల పంపిణీ వ్యవస్థ బలోపేతానికి దేశంలో స్టోరేజీలు న్యూఢిల్లీ, మే 11: ఈ-కామర్స్ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్కార్ట్.. హైదరాబాద్లో తమ గిడ్డ
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ భారత్లో యాపిల్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. స్పెషల్ సేల్ మే 14న ముగియనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.6వ�
ముంబై, మే 3: ప్రముఖ ఈ-కామర్స్ సంప్థ ఫ్లిప్ కార్ట్ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. తమ కష్టమర్ల కోసం ఇప్పుడు సరికొత్త డిస్కౌంట్స్ అందించేందుకు సిద్ధమైంది. అందుకోసమే “ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ సేల్ ” పేరుత
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ( flipkart ) భారత వినియోగదారుల కోసం ప్రత్యేక సేల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, వేరబుల్స్, స్మార్ట్టీవీలు, టాబ్లెట్లు, ఆడియో
న్యూఢిల్లీ: చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్కు చెందిన ఆన్లైన్ కిరాణా సామాగ్రి విక్రేత బిగ్బాస్కెట్ ఇక టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనంలోకి రానుంది. ఈ డీల్కు కాంపిటిషన్ కమిషన్ �
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ వినియోగదారుల కోసం ప్రత్యేక సేల్ తీసుకొచ్చింది.మే 2 నుంచి మే 7 వరకు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఈ సేల్ నిర్వహిస్తోంది.ఎలక్ట్రానిక్స్, యాక్స
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ మోటోరోలా భారత్లో రెండు కొత్త G-సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. G60, G40 ఫ్యూజన్ పేరుతో విడుదలైన ఫోన్లలో 6,000mAh, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ఉన్నాయి. రెండు ఫోన్లు �
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో A సిరీస్లో కొత్త హ్యాండ్సెట్ను భారత్లో ఆవిష్కరించింది.18w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనున్న ఫోన్లో 5,000 mAh బ్యాటరీ ఉంది. 13 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.5 అంగు
ఫ్లిప్కార్ట్ చేతికి..|
ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ క్లియర్ ట్రిప్ను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సొంతం చేసుకోనున్నది. కస్టమర్లకు ............
2,500 మందికి ప్రత్యక్ష ఉపాధిన్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన లాజిస్టిక్స్, డాటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకునేందుకు కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా అదానీ గ
న్యూఢిల్లీ: ఇండియాలో అత్యంత వేగంగా సంపదను పోగేసుకుంటున్న కుబేరుడు గౌతమ్ అదానీతో చేతులు కలిపింది అమెరికా సంస్థ వాల్మార్ట్. ఇద్దరూ కలిసి ఇండియాలోనే అతిపెద్ద రిటెయిల్ వేర్హౌజ్లలో ఒకదానిని న�
ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన డెలివరీ సేవలను విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచి 2030 సంవత్సరం చివరి నాటికి 25 వేల ఈవీలను రంగంలో�
ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్..నోకియా బ్రాండ్ పేరుతో బ్లూటూత్ హెడ్సెట్స్, ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్ఫోన్ల(TWS)ను భారత్లో ఆవిష్కరించింది. నోకియా బ్లూటూత్ నెక్బ్యాండ్ T2000 ధర రూ.1,999 కాగా,