న్యూఢిల్లీ: ఇండియాలో అత్యంత వేగంగా సంపదను పోగేసుకుంటున్న కుబేరుడు గౌతమ్ అదానీతో చేతులు కలిపింది అమెరికా సంస్థ వాల్మార్ట్. ఇద్దరూ కలిసి ఇండియాలోనే అతిపెద్ద రిటెయిల్ వేర్హౌజ్లలో ఒకదానిని న�
ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన డెలివరీ సేవలను విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచి 2030 సంవత్సరం చివరి నాటికి 25 వేల ఈవీలను రంగంలో�
ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్..నోకియా బ్రాండ్ పేరుతో బ్లూటూత్ హెడ్సెట్స్, ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్ఫోన్ల(TWS)ను భారత్లో ఆవిష్కరించింది. నోకియా బ్లూటూత్ నెక్బ్యాండ్ T2000 ధర రూ.1,999 కాగా,
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ సరికొత్త మోటోరోలా 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ను భారత్లో విడుదల చేసింది. భారత్లో దీని ధర రూ. 3,999గా నిర్ణయించారు. ఆండ్రాయిడ్ టీవీలో HDR10, డాల్బీ ఆడియో ఫీచర్లు �
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ మరో కొత్త సేల్తో వినియోగదారుల ముందుకొచ్చింది. ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్ కార్నివాల్ పేరుతో సోమవారం ప్రారంభమైన ప్రత్యేక సేల్ ఈనెల 12 వరకు కొనసాగుతుం�