ర్షాకాలం వచ్చిందంటే చాలు.. అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు ఓ కన్నేయాల్సిందే. అధికారులు వెళ్లే వరకు వారూ బిక్కుబిక్కుమంటూ గడపటమే. తిమ్మాపూర్ మండలంలోని నేదునూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధంగా ఉండే గ�
ప్రతి ఒక్కరిలో సొంత ఇంటిలో నివాసించాలన్న ఆశ ఉంటుంది.. ఆ ఆశను లైట్ హౌజ్ ప్రాపర్టీస్ సాకారం చేస్తున్నది. 2012లో ప్రారంభించిన లైట్ హౌజ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తున్నది.
కోట్లు చెల్లించి కొనుగోలు చేసిన ఫ్లాట్లపై ఓ బిల్డర్ అక్రమంగా భారీ ఎత్తున రుణం తీసుకున్నాడని మియాపూర్కు చెందిన పలువురు ఫ్లాట్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
యల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటుతున్నా యి. దేశంలో ఎక్కడ చూసినా ట్రెండ్ ఇలానే ఉంది. హైదరాబాద్ విషయానికే వస్తే.. అపార్ట్మెంట్లలో ఫ్లాట్ ధర ఒక్కో చదరపు అడుగు సగటున రూ.6,500-7,000 మధ్య పలుకుతున్నది.
Kishori Pednekar | ముంబై మాజీ మేయర్, శివసేన (ఉద్ధవ్ థాక్రే) నాయకురాలు కిశోరీ పడ్నేకర్పై (Kishori Pednekar) చీటింగ్ కేసు నమోదయింది. స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) ఆధ్వర్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం
అపార్టుమెంట్లోని రెండు ఫ్లాట్ల తాళాలు పగులగొట్టిన దుండగులు 15 తులాల బంగారు నగలు, రూ.3.80 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..