Road Accident | ఛత్తీస్గఢ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. రాయ్పూర్ నుంచి అంబికాపూర్ వెళ్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలో�
వడదెబ్బతో బుధవారం ఐదుగురు మృతి చెందారు. వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్తండా ప్రభుత్వ టీచర్ రాణి(45)తాండూరులో ఎన్నికల శిక్షణకు హాజరై ఇంటికి వెళ్తుండగా తాండూరు బస్టాండ్లోనే కుప్పకూలింది. స్థానికులు �
Crime news | అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహ
Balcony Collapse | ఉత్తరప్రదేశ్ మధురలోని బాంకే బిహారీ ఆలయ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. దుసాయిట్ ప్రాంతంలో మూడంతస్తుల పాత భవనం బాల్కని కూలి ఐదుగురు మృతి చెందారు. 12 మంది వరకు గాయపడ్డారని జిల్లా కలె
Road Accident | చావుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం ‘చితి’కిపోయింది. భార్యాభర్తలు సహా ముగ్గురు పిల్లలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరో బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన హర్యానా జ
Road Accident | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలవగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని..
Wall collapsed | ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టార్-21లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రహరీగోడ కూలిపోయిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరికొద్ది మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని
కృష్ణా జిల్లాలో వేర్వేరు సంఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఒకరు వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్తో విగతజీవిగా మారగా.. మరొకరు ప్రేమించిన యువతితో పెండ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్�
కామారెడ్డి : జిల్లాలోని మద్నూరు మండలం మేనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశ�
బెంగళూరు : కర్నాటకలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ ఊపిరాడక ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళూరులో ఆదివారం రాత్రి జరిగింది. మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపి�