ఇప్పటికే ఇంధన ధరలు, ఇన్సూరెన్స్ ఖర్చులు, టోల్ ఫీజులతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులపై రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ల సర్వీస్ చార్జీలను పెంచి మరింత భారాన్ని మో
రవాణాశాఖ వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1499 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్రేటర్ జిల్లాలు రూ.3,966 కోట్ల రెవెన్య
గుజరాత్లోని మోర్బి జిల్లాలో మచ్చు నదిపై చోటుచేసుకొన్న కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షెడ్యూల్ గడువు నాటికి, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చి వంతెనను పునఃప్రారంభిం�
వాహన బీమాపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. యజమానులు తమ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లను, పర్మిట్లను రెన్యువల్ చేసుకోలేదన్న కారణంతో బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా బీమా సంస్థలు తప్ప�