దీపావళి పండుగ సందర్భంగా పటాకుల దుకాణాదారులు త ప్పకుండా సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపా రు.
దీపావళి పండుగ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసే పటాకుల దుకాణాలకు సంబంధించి తాత్కాలిక లైసెన్స్ కోసం ఈనెల 24లోపు దరఖాస్తు చేసుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి
దీపావళి సందర్భంగా తాత్కాలిక పటాకుల విక్రయ దుకాణాల లైసెన్స్ల కోసం ఈ నెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ తరువాత దరఖాస్తులు స్వీకరించరని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.