నిలువ నీడలేక రోడ్డున పడ్డామని... ఆదుకోండి... అంటూ సోమవారం హుస్నాబాద్ అగ్నిమాపక సిబ్బంది వేడుకున్నారు. అగ్నిమాపక శాఖకు సరైన భవనం లేకపోవడంతో వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుమిత్ర సంఘాల పరస్సర సమాఖ్య భవనంలో
నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి సునీత కుంచాల సూచనల మేరకు న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి అగ్నిప్రమాదాల నివారణపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. నిజామాబాద్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నర్
హైదరాబాద్లో హైరైజ్ బిల్డింగ్లలో అగ్నిప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 14 న ప్రారంభమైన అగ్నిమాపకశాఖ వారోత్సవాలు శనివారంతో ముగి�
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం సుమారు 434 ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించినట్టు అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ప్రతి శుక్రవారం తనిఖీలు, అవగాహన కార్యక్రమాల్లో భాగంగా హోటళ్లు, గృహసముదాయ
అగ్ని ఎన్నో విధాలా మనకు ఉపయోగపడుతున్నప్పటికీ.. ఏమాత్రం పొరపాటు చేసినా ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తుందన్నది అక్షర సత్యం. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భ�
మియాపూర్ : అగ్ని ప్రమాదాలు, సిలిండర్ పేలుళ్లు, విద్యుత్ షాట్ సర్క్యూట్ వంటి అనూహ్య విపత్తులు సంభవించినపుడు స్వీయ రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని ప్రభుత్వ విప్ ఆర�