దేశంలో సాంకేతిక మౌలిక సదుపాయాలను ప్రోత్సహించే పలు నిర్ణయాలను కేంద్ర బడ్జెట్ ఆవిష్కరించింది. ఇందుకోసం డాటా గవర్నెన్స్ పాలసీ, ఎంటీటీ డిజి లాకర్ ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది.
ఫిన్టెక్ సంస్థల రాకతో మారిన స్వరూపం కరోనా మహమ్మారితో గత రెండేండ్లలో పర్సనల్ ఫైనాన్స్ రంగం స్వరూపమే మారిపోయింది. క్రెడిట్ కార్డుల మీద కొనుగోళ్లు పెరిగాయి. వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ లోన్లకు డిమ�
దేశంలో ప్రతీ ఒక్కరి ఆర్థిక సాధికారతే లక్ష్యం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రతీ భారతీయుడి ఆర్థిక సాధికారత కోసం దేశంలో ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్టెక్) విప్లవం రావాల్సిన అవసరం ఉన
20 రోజుల్లో 23 సంస్థల ఫైలింగ్ ముంబై, ఆగస్టు 20: తొలి పబ్లిక్ ఆఫర్లను (ఐపీవోలు) జారీచేయడానికి పలు కంపెనీలు కదంతొక్కుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో తొలి 20 రోజుల్లోనే 23 కంపెనీలు ఐపీవోల జారీకి అనుమతి కోరుతూ మార్కెట్ ర�
ముంబై, ఆగస్టు 11: దేశీయ ఫిన్టెక్ రంగానికి చెందిన సంస్థలు పెట్టుబడులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతేడాది తొలి ఆరు నెలల్లో 2 బిలియన్ డాలర్లు(15 వేల కోట్లు) ఆకట్టుకున్నాయని కేపీఎంజీ విడుదల చేసి�
న్యూఢిల్లీ: దేశంలోని ఆర్థిక సేవలు, సంస్థలకు ఫిన్టెక్ సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందని బజాజ్ ఫైనాన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. దేశీయంగా ఆర్థిక సేవలపై భారీ స�
బీజింగ్: చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాకు చెందిన ఆంట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సిమోన్ హు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్�