తల్లి మృతి.. తండ్రి జైలులో.. కూలుతున్న ఇల్లు.. మహిళా సమాఖ్య భవనంలో ఆశ్రయం అనాథలుగా మారిన ఇద్దరు అమ్మాయిలు మనోహరాబాద్ : విధి వారిని వక్రీకరించింది. ఆనందంగా ఉన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందులు, మనస్పర్ధలతో ఒక్కసార
దంపతుల ఆత్మహత్య| మెదక్: జిల్లాలోని చేగుంటలో విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా ఉపాధి లభించకపోవడంతో దంపతులు ఆత్మహత్యకు చేసుకున్నారు. చేగుంట మండలంలోని పోతిన్పల్లికి చెందిన కవిత, కిశోర్ భార్యాభర్తలు. ద�
ఉరేసుకొని ఆత్మహత్య | మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో విషాద ఘటన జరిగింది. కరోనాతో భర్త మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై భార్య సైతం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
మహమ్మారితో చితికిపోతున్న కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాల బాట ఏటీఎంలు, ఫైనాన్స్ కంపెనీలే లక్ష్యం ‘కరోనా వల్ల చేసేందుకు పని దొరుకలేదు. ఖర్చులు తీరేందుకు వేరే మార్గం కనిపించలేదు’ దోపిడీ కేసులో పట్ట
ప్రైవేటు ఉపాధ్యాయునికి| కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు. విషయం తెలసుకున్న కొందరు పూర్వ విద్యార్థులు