నాబార్డ్, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం రైతు సేవా సహకార సంఘం చండూరు ప్రాంగణంలో ఆర్థిక అక్షరాస్యత, నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు, జిల్లా క�
ICICI Foundation | మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలేజీ అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు ఆర్థిక అక్షరాస్యత పై శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు .
గ్లోబల్ ఫైనాన్షియల్ లిటరసీ స ర్వే ప్రకారం మన దేశ జనాభాలో 77% అక్షరాస్యులు ఉన్నప్పటికీ, అందులో 24% కంటే తకువమంది ఆర్థిక అక్షరాస్యులు ఉన్నట్టు ఫార్చ్యూన్ అకాడమీ సహ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఫైనా న్స్ మెంటర్
నేటి తరానికి డబ్బు విలువ తెలియడం లేదనేది ప్రధాన ఆరోపణ. తల్లిదండ్రుల సౌకర్యమైన సంపాదనతో జూనియర్స్కు ఆర్థిక కష్టాలు అర్థంకావడం లేదు. దీనివల్ల భవిష్యత్తులో కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పన
విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని ఎంఈవో శ్రీకాంత్ అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ఫైనాన్షియల్ లి�