JK Assembly Elections | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రెండు దశలు ముగియగా ఇవాళ చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగింపు దశకు చేరుకున్నారు. ఇప్పటికే రెండు దశలు ముగియగా ప్రస్తుతం చివరి విడత పోలింగ్ కొనసాగుతున్నది.
TS EAMCET | ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానుంది. కన్వీనర్ కోటాలో మొత్తం 9062 సీట్లు ఉండగా మొదటి విడుతలోనే 8,909 సీట్లు భర్తీ అయ్యాయి.
Uttar pradesh | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చివరి విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరధిలో 54 శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. �
Web counselling | వైద్య విద్యలో ఎండీఎస్ సీట్ల భర్తీకి తుది ఆదివారం, సోమవారం తుది విడత వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. వెబ్ కౌన్సెలింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ను కాళోజీ హెల్త్ వర్సిటీ
ఈసెట్ | టీఎస్ఈసెట్ తుదివిడత కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈసెట్ ద్వారా పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
కాంగ్రెస్ | అసోంలో ఎన్నికలు తుదిదశకు చేరుతుండగా కాంగ్రెస్ కూటమికి గట్టి ఎదురు దెబ్బతగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని బీపీఎఫ్ కూటమికి చెందిన ఎమ్మెల్యే