అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్' ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్స్తో బిజీగా ఉన్నారు. సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ‘స్పిరిట్' సెప్టెంబర్లో సెట్స్మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ‘ఫౌజీ’
ప్రమోద్దేవా, రణధీర్, కీర్తన, స్వర్గం ముస్కాన్, రాజేందర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘మర్రిచెట్టు కింద మనోళ్లు’. నరేష్వర్మ ముద్దం దర్శకుడు. శ్రీ నారసింహ చిత్రాలయ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ష�
అగ్ర హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘వీడీ 12’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ �
FWICE | సినిమాల షూటింగ్ కోసం మాల్దీవులకు వెళ్లకుండా.. భారత్లోని లొకేషన్లను ఎంపిక చేసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సినీ నిర్మాతలకు విజ్ఞప్తి చేసింది. భారత్ - మాల్దీవుల మధ్య
క్రాక్ సినిమా తర్వాత రవితేజ (Ravi Teja) రవితేజ నటించిన మూడు సినిమాలు 2022లో విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా మూడు లేదా నాలుగు సినిమాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి.
బొంరాస్పేట, ఆగస్టు : మండలంలోని రేగడిమైలారంలో అసురబలి సినిమా చిత్రీకరణ జరిగింది. సమాజంలోని చెడు వ్యక్తులు, చెడు అంశాలను రూపుమాపాలని, ఈ అంశాన్ని ప్రేక్షకులకు తెలియజేసేందుకు “అసురబలి” పేరుతో సినిమాను �
లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాలీవుడ్ చిత్రసీమకు మహారాష్ట్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఈ నెల 7 నుంచి నిబంధనలతో షూటింగ్లను జరుపుకొనేందుకు అనుమతులిచ్చింది. కరోనా వ్యాప్తితో ఏప్రిల్ న�