ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్లో భారత యువ సంచలనం దేశ్ముఖ్ కొత్త చరిత్ర లిఖించింది. గేమ్ గేమ్కు ఆధిక్యం చేతులు మారుతున్న మెగాటోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన భారత ప్లేయర్గా దివ్య అరుదైన ర�
ఫిడే చెస్ ప్రపంచకప్నకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో జరుగనున్న ఈ టోర్నీ భారత్లో జరుగుతుందని ఈ మేరకు ఫిడే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్ తొలి గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. అజర్బైజాన్ వేదికగా మంగళవారం ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్తో జరిగిన తుదిపోరు త