ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహరక మందులను అధిక ధరలకు అమ్మితే కఠినే చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖాధికారి శివప్రసాద్ హెచ్చరించారు. బుధవారం జహీరాబాద్ మండలంలోని రంజోల్ రైతు వేదికలో ఏర
మోదీ 3.0 ప్రభుత్వం ఆహార, ఎరువులు, వంట ఇంధనంపై ఇచ్చే సబ్సిడీల్లో భారీగా కోత విధించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఎరువులు, ఇంధనం, ఆహార పదార్థా
కీలక రంగాల్లో మళ్లీ నిస్తేజం నెలకొన్నది. ఎరువుల రంగంలో నెలకొన్న నిస్తేజం కారణంగా ఫిబ్రవరి నెలలో కీలక రంగాల్లో వృద్ధి 6.7 శాతానికి పరిమితమైనట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజాగా వెల్లడించింది. జనవరి నెలలో నమోదైన
మధ్యప్రదేశ్లో ఎరువుల కొరత కారణంగా ఓ రైతు మరణించాడు. గుణ జిల్లాలోని గోయల్హీడా గ్రామానికి చెందిన రామ్ప్రసాద్(38) ఈ నెల 20న ఎరువుల కోసం క్యూలో నిలబడి కుప్పకూలాడు.
ఉత్పత్తిని ఎప్పుడో ప్రారంభించిన రామగుండం ఎరువులు, రసాయనాల కర్మాగారాన్ని (ఆర్ఎఫ్సీఎల్) ఇటీవల మళ్లీ ప్రారంభించి.. అదేదో తమ గొప్పతనంగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్రమోదీ వైఖరిపై తెలంగాణ సమాజం మండిపడుత
వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్ విధానంలో భాగంగా అక్టోబర్ నుంచి దేశం మొత్తం ఒకే రకమైన బ్రాండ్ ఎరువులను కేంద్రం సరఫరా చేయనున్నది. ఈ మేరకు వచ్చేనెల 15 నుంచి పాత బ్రాండ్స్ సంచులకు ఆర్డర్ ఇవ్వొద్దని ఎరువుల క
ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చినా, భూమి తల్లికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. సంప్రదాయ సాగువల్ల భూసారం క్రమంగా తగ్గిపోతున్నది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం నేల స్థితిగతు�