హైదరాబాద్ హయత్నగర్లోని జీ హైస్కూల్లో (Zee High School) ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఒకేసారి 30 నుంచి 50 శాతం ఫీజులు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెంచిన ఫీజులను తగ్గిం�
మెదక్ జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో ఫీజు జులుం నడుస్తున్నది. వైద్యం కోసం దవాఖానకు వెళ్తే జేబు గుల్ల అవుతున్నది అనే ఆరోపణలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో 129 ప్రైవేట్ దవాఖానలు, 49 డయాగ్నోస్�
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను (School Fees) నియంత్రించాల్సిన ప్రభుత్వం చోధ్యం చూస్తున్నది. ఫీజుల నియంత్రణకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఏటా ఇబ్బడి మ�
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఏకమవుతున్నది. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ), విద్యాసంస్థల ప్రాంగణాల్లో మతచిచ్చు రేపడం, ఫీజుల పెంపును నిరసిస్తూ దేశంలోని 16 ప్రముఖ విద్యార్థి సంఘ�