కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు సోమవారం నల్ల బ్యాడ్జీలు లు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు బకాయి పడ్డ స్కాల�
విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. ఈ మేరకు వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో కలిసి ఖమ్మం కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ నాయకులు, విద్యార్థులు ఖమ్మంలో గురువారం ఆందోళన చేపట్టారు. తొలుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర
రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా డిగ్రీ, పీజీ కళాశాలలను బంద్ చేసినా పట్టించుకోరా? అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే యాజమాన్యాలతో చర్చలు జర�