రెండేళ్ల కాం గ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల నిధులు కేటాయిస్తూ, ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులకు డబ్బులు లేవని చెప్పడం విడ్
బెస్ట్ అవైలబుల్ స్కూల పథకం కింద ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వెనుకబడిన విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన విద్�
రాష్ర్ట వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలలో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాం�
కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు సోమవారం నల్ల బ్యాడ్జీలు లు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు బకాయి పడ్డ స్కాల�
విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. ఈ మేరకు వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో కలిసి ఖమ్మం కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ నాయకులు, విద్యార్థులు ఖమ్మంలో గురువారం ఆందోళన చేపట్టారు. తొలుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర
రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా డిగ్రీ, పీజీ కళాశాలలను బంద్ చేసినా పట్టించుకోరా? అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే యాజమాన్యాలతో చర్చలు జర�