Pyaranagar Dumping Yard | నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామశివారులో ఏర్పాటు కాబోతున్న డంపింగ్యార్డు (ఎంఎస్డబ్ల్యూ)ను రద్దు చేసేదెప్పుడో అని రైతు జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామ శివారులో ఏర్పాటు కాబోతున్న డంపింగ్యార్డును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బు
ప్యారానగర్ డంపింగ్యార్డు రద్దు చేయాలని 32రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వానికి చెవులు వినిపిస్తలేవా.. కండ్లు కనిపిస్తలేవా..? మా బాధలు పట్టవా అని రైతు మహిళా సంఘాల సభ్యులు ధ్వజమెత్తారు.
డంపింగ్యార్డు రద్దు కోసం మా ప్రాణాలైన బలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని రైతు జేఏసీ నాయకులు 17వ రోజు రిలే నిరాహార దీక్షలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి, ప్యారానగర�
ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలు మంగళవారం మరింతగా ఉద్రిక్తంగా కొనసాగాయి. మంగళవారం నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ గ్రామస్తులు, రైతు జ�
పచ్చని అడవిని చెత్తకంపుతో పాడుచేస్తానంటే ఊరుకునేది లేదని గుమ్మడిదల రైతు జేఏసీ నాయకులు ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో రైతు జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడ్డి ఆధ్
ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీల గారడి చేసి ప్రజలను మోసం చేసిందని ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ నాయకులు అన్నారు. మంగళవారం వారు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు.