Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా ఖండించారు.
మండలంలోని మేడిపల్లి గ్రామంలో గతంలో సేకరించిన ఫార్మాసిటీ భూముల్లో గురువారం రెవెన్యూ అధికారులు చేపట్టిన రీ సర్వేను రైతులు అడ్డుకున్నారు. కోర్టు స్టే ఉన్న భూముల జోలికి తాము వెళ్లమని చెప్పిన అధికారులు ఆ భ�
పరిశ్రమల పేరిట బలవంతంగా గుంజుకోవాలని చూస్తే, తమ భూములను ఇచ్చేది లేదంటున్న రైతుల పక్షాన అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు సర్కార్ను నిలదీశారు. మంగళవారం సెషన్ ప్రారంభం కాగానే, ఇదే అంశంపై బీఆర్ఎస్ వాయిదా �
లగచర్ల రైతుల కోసం బీఆర్ఎస్ నాయకులు ఆందోళన బాట పట్టారు. ఆ రైతులపై అక్రమ కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించడంపై నిరసనలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�