వానకాలం రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఇటీవల పలు సాంకేతిక సమస్యలతో కొన్ని రోజులపాటు నిలిచిపోయిన పంపిణీ గత మూడు రోజుల నుంచి మళ్లీ మొదలైంది.
పోడు పట్టాల సంతోషంలో ఉన్న గిరిజనులకు సర్కారు మరో వరాన్ని ఇచ్చింది. హక్కుదారులకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
సీఎం కేసీఆర్ రైతుబంధుతో అన్నదాతకు ఆత్మబంధువై నిలిచారు. అదునుకు డబ్బులు అందడంతో వానకాలం సాగుకు రైతన్న సంబురంగా ముందుకు కదులుతున్నాడు. మూడో రోజు బుధవారం మూడు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ�
వానకాలం సీజన్కు రైతుబంధు పథకం ద్వారా అందిస్తున్న పెట్టుబడి సాయం సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్న విషయం తెలిసిందే. తొలి రోజు ఎకరం లోపు ఉన్న రైతులందరి ఖాతాల్లో నగదు జమ కాగా, రెండో రోజు మంగళవారం రెం
రెండోరోజు రైతుబంధు పంపిణీ కొనసాగింది. మంగళవారం రెండెకరాల భూమి ఉన్న 16.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో తెలంగాణ సర్కారు రూ.1,278.60 కోట్లు జమ చేసింది. రెండోరోజు 25.57 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చింది.
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని. ఇందులో భాగంగా ధాన్యం కొనుగోలు పూర్తయిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి
న్యూఢిల్లి: రైతు బంధు తరహాలో కేంద్ర ప్రభుత్వం చిన్న రైతులకు కిసాన్ సమ్మన్ నిధి ( PM Kisan Samman Nidhi ) కింద రెండు వేల ఇస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ 9వ ఇన్స్టాల్మెంట్ను ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. దేశవ్యాప్�