సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాంనగర్, సాంగ్వి గ్రామాల్లో సోమవారం ప్ర చారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ.
దశాబ్దాల పాటు కరువు ఏలిన తెలంగాణను అన్నపూర్ణగా మార్చేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు అమలు చేస్తున్నదని దాన్ని 16వేలకు పెంచి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు మళ్లీ విషం కక్కుతున్నాయి. విజయవంతంగా అమలవుతున్న స్కీంలకు అడ్డుపుల్లలు వేసేందుకు కుట్రలు పన్నుతున్నాయి. రైతులకు పంట పెట్టుబడి గోస తీర్చే రైతుబంధుపై కాంగ్రెస్ తన అక్కసు వె�
పరిసరాల పరిశుభ్రతతోనే సం పూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఎంపీపీ కొప్పు సుకన్య అ న్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో శుక్రవారం స్వచ్ఛతా వారోత్సవాలను నిర్వహించారు. స్వచ్ఛత, పరిశుభ్రతపై విద్యా�
రెండు రష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా వేగవంతం చేయాలి సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీలో హోంమంత్రి మహమూద్అలీ హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర పునర్వ్
మోదీ సర్కారుపై ఒత్తిడికి టీఆర్ఎస్ కార్యాచరణ నేడు తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం దిశా నిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్న సీఎం నేడు టీఆర్ఎస్ విస్త�