సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ ఎదుట గురువారం కార్మికుల కుటు ంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నా కొడుకు ఎక్కడ ఉన్నాడు... మూడు రోజులుగా ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్న�
కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో ప్రసవం అనంతరం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన శ్యామల(25) కుటుంబానికి న్యాయం చేయాలని బుధవారం ప్రభుత్వ దవాఖాన ఎదుట మృతురాలి కుటుంబసభ్యులు ధర్నా నిర్వహించారు. శ్యామల కు
సంగారెడ్డి జిల్లాలోని కొత్లాపూర్ బీసీ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం తొమ్మిదో తరగతి విద్యార్థి టి.స్వాతి(14) తరగతి గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స�