Tirumala | తమిళనాడుకు (Tamilnadu) చెందిన నలుగురు భక్తులు గురువారం తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించగా వారిని గుర్తించామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వరకు తొమ్మిది రోజులపాటు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏడాది పొడువునా 450 ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్ఠత ఉన్నది. �
బార్కోడ్ను కాపీచేసి నకిలీ ఐపీఎల్ టికెట్లను తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేసి 68 నకిలీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ పోలీస్స్టేషన్లో గురువారం మల్కాజి
ఈ ఏడాది ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్-2023 పోటీలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. సోమవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడ
తిరుమల : నకిలీ దర్శన టికెట్లతో భక్తులను మోసం చేసిన ఆటోడ్రైవర్తోపాటు మరొకరిపై తిరుమల విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. తిరుమల రూ.300/-