నకిలీ పాస్పోర్టు కేసులో సీఐడీ దూకుడు పెంచింది. మద్రాసు హైకోర్టు ఎదురుగా ఉన్న మ్యాట్ ఎంటర్ప్రైజెస్లో సేల్స్ అడ్మిన్గా పనిచేస్తున్న ప్రియా ధర్మలింగం అనే మహిళను ఈ కేసులో 27వ నిందితురాలిగా చేర్చి, అరె
నకిలీ పాస్పోర్టు కేసులో 25వ నిందితురాలిగా తమిళనాడులోని తిరువళ్లూర్కు చెందిన మహిళ వరునియా తిరువణ్ణవుక్కరాసును సీఐడీ అధికారులు అరెస్టు చేసి, 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజ�
నకిలీ పాస్పోర్టు కేసులో మీసేవ యజమాని, ఇద్దరు ఏఎస్ఐలను రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. యూసుఫ్గూడలో కళ్యాణ్ అనే వ్యక్తి 2008లో మీసేవ సెంటర్ను ప్రారంభించాడు. ఈ క్రమంలో అబ్దుల్ సత్తార్తో పరి�
నిజామాబాద్ జిల్లా స్పెషల్ బ్రాంచ్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై)గా పనిచేస్తున్న ఎర్ర లక్ష్మణ్ను నకిలీ పాస్పోర్టు వ్యవహారంలో సీఐడీ అధికారులు అరెస్టు చేశా రు.
నకిలీ పాస్పోర్టు కేసులో సీఐడీ కస్టడీ ముగియడంతో 13 మంది నిందితులను సోమవారం కోర్టు ఎదుట హాజరుపర్చారు. 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. కస్టడీ గడువు ముగియడ