బ్యాంకులో పని చేస్తూ నకిలీ బంగారం పెట్టి లోన్ తీసుకున్న కేసులో సోమవారం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వరంగల్ ఇంతెజార్గంజ్ సీఐ షుకూర్ తెలిపారు.
బంగారం ధర పెరగడంతో సామాన్య కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే, కేటుగాళ్లకు మాత్రం మంచి అవకాశంగా మారింది. బ్యాంకు ఉద్యోగులు, బంగారు నాణ్యతను పరిశీలించి, నిర్ధారించే అఫ్రైజర్లను మచ్చిక చేసుకొని లక్షలు నొక్కేస్త�
వనస్థలిపురం : తనకు బంగారం దొరికిందని చవకగా అమ్ముతానని చెప్పి దంపతులను నమ్మించి రూ.2.30లక్షలకు నకిలీ బంగారం అంటగట్టి ఉడాయించిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్
బంగారం వ్యాపారులకు టోకరా ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్ వెంగళరావునగర్, డిసెంబర్ 16 : వెండికి బంగారం పూత పూసి హాల్ మార్కు ముద్రతో బంగారు నగల వ్యాపారులను, పాన్ బ్రోకర్లను బురిడీ కొట్టించి కోట్ల రూపాయల
రూ.42 లక్షలకే కిలో బంగారం..అందులోనూ డిస్కౌంట్ ఫేస్బుక్లో అంతర్రాష్ట్రముఠా పోస్టు ఫోన్ చేసి డీల్ కుదుర్చుకున్న కాచిగూడ వాసి ముందుగానే రెండు రెక్సిన్ బ్యాగులు కొనుగోలు చేసిన దుండగులు బంగారం రావడాని�
వెంగళరావునగర్, అక్టోబర్ 6: వెండి ఉంగరాలకు బంగారం పూత పూసి హాల్మార్క్ ముద్రలు వేసి నగర వ్యాప్తంగా పాన్ బ్రోకర్ వ్యాపారులను మోసం చేసిన ఘరానా ముఠాను ఎస్ఆర్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఓ ప