కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ దొంగనోట్ల కేసులో ఇరుక్కున్నాడు. వాటాల పంపకం లో తలెత్తిన పంచాయతీతో అతడి నకిలీ నోట్ల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. పోలీసులకు చిక్కకుండా వారం రోజులుగా అజ్ఞాత�
సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో నకిలీ కరెన్సీని కమీషన్ పద్ధతిపై మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని బాచుపల్లి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.15 లక్షల విలువచేసే
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నకిలీ కరెన్సీ పట్ల కేంద్ర ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మహాత్ముని చిత్రంతో ఉన్న కొత్త సీరిస్ 500 రూపాయల నకిలీ నోట్లు 2018-19 నుంచి 2023-24 కాలంలో నాలుగు రెట్లు పెరిగాయి.
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో భద్రతా దళాలు ఆదివారం చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో మావోయిస్టుల స్థావరంలో ఆయుధాలతోపాటు దొంగనోట్ల ముద్రణ సామగ్రి దొరకడం సంచలనంగా మారింది.
యూట్యూబ్లో చూసి నకిలీ నోట్లను తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ ముఠా సభ్యులు భైంసా కేంద్రంగా నకిలీ కరెన్సీని ముద్రించి చెలామణి చేస్తున్�
నకిలీ నోట్ల బెడదను తొలగిస్తామని, నల్ల ధనాన్ని బయటకు తెస్తామని గొప్పలు చెప్పుకొంటూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్ల రద్దు చేసింది.