ఎఫ్ఐహెచ్ యూరోపియన్ అంచెలో భారత హాకీ జట్టు అపజయాల పరంపర కొనసాగుతున్నది. ఆదివారం భారత జట్టు.. 2-3 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. మాజీ సారథి మన్ప్రీత్ సింగ్ తన కెరీర్లో 400వ మ్యాచ్ ఆడినా అతడికి ఆ ఆనంద�
ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని స్వయంగా ఒక మంత్రి నిర్ధారించారు. కమిషన్ ఇస్తే తప్ప అనుమతులు రావడంలేదని రియల్టర్లు, కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక�
‘సినిమాల జయాపజయాల్ని ఎవరూ ఊహించలేరు. కొన్ని కథలు వింటున్నప్పుడు అద్భుతంగా అనిపిస్తాయి. తెరపై వచ్చే సరికి పేలవంగా తయారవుతాయి. అదే సమయంలో సాధారణంగా అనిపించిన కొన్ని కథలు గొప్పగా ఆవిష్కృతమవుతాయి. ఇలాంటి వ�
ఇన్నాళ్లూ రాష్ర్టాల హక్కులను హరించిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా వాటిపై ‘ఆర్థిక యుద్ధం’ మొదలుపెట్టింది. తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది. 15వ ఆర్థిక సంఘ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గత రెండున్నర ఏండ్లుగా రాష్ట్రంలోని మీడియ�
కియారా అడ్వాణి.. ఏ శాపవశాత్తో భూమ్మీద పుట్టిన దేవకన్యలా అనిపిస్తుంది. ఇంత సుకుమారంగా ఉంది, అన్నం తింటుందా అమృతంతో కడుపు నింపుకొంటుందా? అన్న అనుమానం కలుగుతుంది. ఆ తీపి పలుకులు వింటుంటే.. మంచినీళ్లకు బదులు మ�