గ్రేటర్లో కంటివెలుగు 41వ రోజుకు చేరుకుంది. సోమవారం 274 కేంద్రాల్లో 26,168 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 4032 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా.. 2475 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారస�
కంటి సమస్యలు లేని తెలంగాణే ధ్యేయంగా.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభిస్త�
గ్రేటర్లో కంటివెలుగు 39వ రోజుకు చేరుకుంది. బుధవారం 274 కేంద్రాల్లో 29,691 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందు లో 4,442 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా... 2,376 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫార
ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి
కార్పొరేట్ దవాఖానలకు వెళ్లి క్యూలో ఉండి కంటి పరీక్షలు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. నాకు కంటి సమస్య ఉంది. పదేండ్ల నుంచి కంటి అద్దాలు వాడుతున్న. పని ఒత్తిడి కారణంగా సమయానికి కంటి పరీక్షలు చేయించుకోలేక
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా.. దాని ఫలితాలు అనేక కోణాల్లో ఉంటాయి. ఇందుకు కంటివెలుగు మరో ఉదాహరణ. కంటివెలుగులో ఉపయోగించే కండ్లద్దాలు తెలంగాణలోనే తయారవుతుండటం విశేషం.