మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంటున్న 22మంది విదేశీ అతిథులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని పిల్లలమర్రి పర్యటనకు వస్తుండడంతో జిల్లా అధికార యంత్రాగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం సాయంత్రం 5గంట�
నిజామాబాద్ రవాణా కార్యాలయం దళారులకు అడ్డాగా మారింది. వారు చెప్పిందే అక్కడి సిబ్బంది పాటించడం పరిపాటిగా మారింది. డబ్బులిచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తూ పనులు చేసి పెడుతున్నారు. ఆర్టీఏ సిబ్బంది సహకారంతో �
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ఆబ్కారీ అధికారులు ‘ఆపరేషన్ ధూల్పేట్' పేరుతో సోమవారం పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి మంగళ్హాట్, ధూల్పేటతోపాటు వాటి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఆదిలాబాద్ రూ రల్ మండలంలో మంగళవారం కలెక్టర్ రాజ ర్షి షా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తంతో లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. చిన్నారుల కోసం వండిన అన్నాన్ని రుచి చూశారు.
హైదరాబాద్లో అధ్వాన్నంగా మారుతున్న శాంతి భద్రతలను చక్కబెట్టేందుకు అర్ధరాత్రి నగర పోలీస్ బాస్తో పాటు సిబ్బంది రోడ్లపైకి వస్తున్నారు. భయం నీడలోకి వెళ్తున్న నగర ప్రజలకు భరోసా కల్పించేందుకు సీపీ చర్యల�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.23.84 కోట్ల న�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులతోపాటు తనిఖీ బృందాలు పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి.
నిజామాబాద్ నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం పలుచోట్ల వాహనదారులను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లయింగ్ స్కాడ్ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగానే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్�
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు జిల్లాలో వివిధ ఎన్నికల ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించగా.. రూ. 23.92 లక్షల నగదును పట్టుకున్నట్
విస్తృత తనిఖీలు | జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలోని సీడ్స్, ఫర్టిలైజర్ షాపులను ఏడీఏ ప్రదీప్ కుమార్, టాస్క్ ఫోర్స్ సీఐ రాంబాబు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీ చేశారు.