వేసవి మొదలు కావడంతో విద్యుత్కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. శీతాకాలం ప్రభావం ఫిబ్రవరి చివరి నాటికి ఉండగా, మార్చి మొదటి వారం నుంచే ఒక్కసారిగా రోజు వారీ విద్యుత్ వినియోగం పెరిగింది. రోజు వారీ వినియోగం �
స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఆర్థికాభివృద్ధిలో గత ఎనిమిదేండ్ల నుంచి అనేక పెద్ద రాష్ర్టాలతో పోటీ పడుతూ తెలంగాణకు తిరుగులేదని చాటిచెప్తున్నది. ప్రత్యేకించి స్ట
మౌలిక వసతులను కల్పిస్తూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో గత ఐదేం డ్ల కాలంలో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది
స్త్రీనిధి సంస్థ ఈ సంవత్సరం 20 వేల నాటు కోళ్ల పెంపకం యూనిట్లకు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఆరు నెలల్లో 15,606 (78%) యూనిట్లకు రుణాన్ని అందించింది. దీంతో అదనంగా మరో 15వేల యూనిట్లకు కూడా రుణం ఇవ్వడానికి �
రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగినట్టు భూగర్భ జలశాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఆగస్టు భూగర్భ జల నివేదికను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో సాధారణం కంటే 40 శాతం అధిక వర్షపాతం నమోద
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నది. రైతుబంధు పథకం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతన్నలకు అండగా నిలుస్తున్నది. రాష్ట్ర గణాంకాల శాఖ తెలంగాణ స�
గడిచిన రెండేండ్లకుపైగా కాలంలో దేశంలో స్మార్ట్ఫోన్ల సగటు ధరలు రికార్డు స్థాయిలో 27 శాతం పెరిగాయి. 2020లో కరోనా వైరస్ మొదలు స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతూపోయాయని ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిప�
విద్యుత్ కోతలతో దేశంలోని పలు రాష్ర్టాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఫవర్ హాలిడేలు ప్రకటిస్తున్నాయి. అనేక పరిశ్రమలు మూత పడుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరంతర విద్యుత్ సరఫరా
రోజుకు 8 గంటలు ఆన్లైన్లోనే గడిపేస్తున్నారు. దేశంలోని మిల్లేనియల్స్ (1981-1996 మధ్య జన్మించినవారు) పరిస్థితి ఇదంటూ నోకియా తాజా నివేదిక ఒకటి తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్మార్ట్ఫోన్ల వినియోగం గణ�