ఢిల్లీలోని కుతుబ్మినార్లో తవ్వకాలు చేపట్టాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)కి ఆదేశాలు ఇచ్చిందని ఆదివారం వార్తలు వచ్చాయి. కుతుబ్మినార్ ప్రాంతాన్ని
‘తెలంగాణలో ఎక్కడ తవ్వి నా.. బౌద్ధ నిక్షేపాలు బయటపడుతున్నాయి, పిడికెడు మట్టి తీసినా ప్రపంచ చరిత్ర దాగి ఉంటుంది’ అని ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం గౌ�
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ముచ్చింతలలో సోమవారం కాకతీయుల కాలం నాటి చెన్నకేశవస్వామి విగ్రహం బయటపడింది. గ్రామానికి పశ్చిమ దిశలో ఉన్న ఊక చెట్టు వాగు మీద చెక్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా ఇస
ఆలంపూర్ పేరు ఇక్ష్వాకుల ‘హల’ నుంచి వచ్చిన హలంపురమా లేక ఇక్కడి గ్రామ దేవత ఎల్లమ్మ నుంచి వచ్చినదా అనేది చర్చనీయాంశమే. గడియారం రామకృష్ణ శర్మ ఎల్లమపురం అలంపురం అయిందని, అందుకే స్థల పురాణంలో ఉన్న హేమలాపురం �
ర్మల్ జిల్లా బాసర గ్రామంలోని దస్తగిరి గుట్టపై 10వ శతాబ్దం నాటి కల్యాణి చాళుక్యుల శాసనాన్ని కొత్త తెలంగాణ బృందం గుర్తించింది. ఈ శాసనంలో కల్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడు, రెండో తైలపుని కుమారుడు సత్యాశ్రయున
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలోని వెంకటేశుని గుట్టపై ఆళ్వారుల విగ్రహాలను గుర్తించారు. కొన్నేండ్ల నుంచి వేంకటేశ్వరుడిగా భావించి సమీపంలోని గ్రామాల ప్రజలు పూజలు చేస్తున్నారు
పోచమ్మమైదాన్, జనవరి 31: వరంగల్ నగరంలోని దేశాయిపేట శ్రీరంగనాయకస్వామి ఆలయ ప్రాంగణం లో సోమవారం పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా తూర్పు వైపు ఉన్న తవ్వకాలు చేపట్టారు. బండలు తొలగిస్త�
నిజామాబాద్ : జిల్లాలో గుప్త నిధుల తవ్వకం కలకలం రేపింది. సిరికొండ మండలం పెద్దవాల్గోట్లో గుప్త నిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. ఓ పాత భవనంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. విషయం తెలిసి