కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరాబాదరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ చేపట్టడంతోనే కుప్పకూలిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకొని ఆరు రోజులై నా ప్రభుత్వ�
‘నువ్వు.. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావన్న విషయాన్ని మరువకు. నీ స్థాయికి తగిన మాటలు మాట్లాడు. ఇంతటి బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన సీఎంను నేను ఇంతవరకూ చూడలేదు.
Niranjan Reddy | భారతరత్న, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అవమానించడమంటే దేశ ప్రజలను.. భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్ర
సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ కాదని, చంద్రబాబు పెంపుడు బిడ్డ అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు సభలో రేవంత్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు, సుప్రీం కోర్
బీఆర్ఎస్పై కక్షతో రైతులకు వచ్చే నీళ్ల విషయంలో అన్యాయం చేయొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే రైతులు నీళ్లు, కరెంటు కోసం ఆందోళనలు చేస్తున్నారన�
Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ రెండు నెలలు అధికారంలో ఉంటేనే ఆంధ్రాకు నీటిని అప్పగించారని.. ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాన్నే అప్పగిస్తారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర
కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలి. మన బడ్జెట్ రూ. 2.90 లక్షల కోట్లు మాత్రమే. ఎలాగూ అధికారంలోకి రా�