విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) సురక్షిత చార్జింగ్ కోసం దేశంలోని దాదాపు 45 శాతం ఇండ్లను ఎలక్ట్రికల్గా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉన్నదని మంగళవారం ఓ నివేదిక వెల్లడించింది. ‘ది నెట్-జీరో ట్రాన్సిషన్ స్�
Indore Fire Blast | ఛార్జింగ్ పాయింట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈవీ కారుకు మంటలు రాజుకున్నాయి. ఆ వాహనం నుంచి బిల్డింగ్కు మంటలు వ్యాపించాయి. ఒక ఇంట్లో ఉంచిన గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ నేపథ్యంలో మంటల్లో కాలిప�
దేశంలో అతిపెద్ద ఈవీ చార్జింగ్ అండ్ క్రిటికల్ పవర్ కంపెనీ ఎక్సికామ్ టెలి-సిస్టమ్స్ లిమిటెడ్..హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది.