Hyundai | ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) ఇవాళ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన (EV) వినియోగదారుల కోసం తమ 'మైహ్యుందాయ్ (MyHyundai)' యాప్ ద్వారా 30,000 కు పైగా చార్జింగ్ పాయింట్ల (C
విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) సురక్షిత చార్జింగ్ కోసం దేశంలోని దాదాపు 45 శాతం ఇండ్లను ఎలక్ట్రికల్గా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉన్నదని మంగళవారం ఓ నివేదిక వెల్లడించింది. ‘ది నెట్-జీరో ట్రాన్సిషన్ స్�
Indore Fire Blast | ఛార్జింగ్ పాయింట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈవీ కారుకు మంటలు రాజుకున్నాయి. ఆ వాహనం నుంచి బిల్డింగ్కు మంటలు వ్యాపించాయి. ఒక ఇంట్లో ఉంచిన గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ నేపథ్యంలో మంటల్లో కాలిప�
దేశంలో అతిపెద్ద ఈవీ చార్జింగ్ అండ్ క్రిటికల్ పవర్ కంపెనీ ఎక్సికామ్ టెలి-సిస్టమ్స్ లిమిటెడ్..హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది.