సాంకేతిక మార్పులు పెట్టుబడులనూ ప్రభావితం చేస్తున్నాయి. ఇలా పరిచయమైనదే డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. మదుపరులకు ఇదో నూతన శకంగానే చెప్పుకోవచ్చు. నేటి యువతరం సౌకర్యవంతమైన పెట్టుబడులకే ప్రాధాన్యతనిస
బంగారంపై పెట్టుబడులకు ఏది ఉత్తమం బంగారం ధర మళ్లీ రూ.55 వేలకు చేరువైంది. ఇంకా పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ఫండ్.. గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులపై ఏది ఉత్తమమన్న సందిగ్ధంలో మదుపరులు పడి
ఫిన్టెక్ సంస్థల రాకతో మారిన స్వరూపం కరోనా మహమ్మారితో గత రెండేండ్లలో పర్సనల్ ఫైనాన్స్ రంగం స్వరూపమే మారిపోయింది. క్రెడిట్ కార్డుల మీద కొనుగోళ్లు పెరిగాయి. వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ లోన్లకు డిమ�
డిసెంబర్ 3న ప్రారంభం న్యూఢిల్లీ, నవంబర్ 15: మూడోవిడత భారత్ బాండ్ ఈటీఎఫ్లు డిసెంబర్ 3 నుంచి జారీకానున్నాయి. డిసెంబర్ 9తో ముగిసే ఈ ఆఫర్ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి రూ. 10,000 కోట్లు సమీకరించాలన్నది కేంద్ర ప్ర�
అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు సెబీ అనుమతి సిల్వర్ ఈటీఎఫ్లను మార్కెట్లోకి జారీ చేయడానికి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు అనుమతులు ఇస్తూ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు
న్యూఢిల్లీ, ఆగస్టు 23: వరుసగా కొన్ని నెలలుగా పెట్టుబడులను ఆకట్టుకున్న గోల్డ్ ఈటీఎఫ్లు మళ్లి వెలవెలబోతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో పెట్టుబడిదారులు తమ నిధులను వీటి�