నిజామాబాద్ జిల్లా ఎస్సారెస్పీ వద్ద ఉన్న ప్రభుత్వ పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం నీలి విప్లవానికి బాసటగా నిలుస్తున్నది. పరాయి పాలనలో నిధులు లేక అరకొర ఉత్పత్తి సామర్థ్యంతో మాత్రమే కొనసాగిందీ చేప
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చిన సందర్భంలో నీటిని తరలించేందుకు 1991లో వరద కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 122 కిలోమీటర్ల పొడవు 22,500 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో మొదలుపెట్టిన కాలువ నత్తనడకన
జిల్లాలోని ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు అధికారులు మూసివేయించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అక్టోబర్ 29న మూసివేయాల్సి ఉండడంతో తెలంగాణ, ఆంధ్రప్రద
తుంగతుర్తి నియోజకవర్గానికి 66 ఏండ్ల చరిత్ర ఉంది. 1957లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆవిర్భవించింది. అంతకుముందు సూర్యాపేట నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఆది నుంచి కమ్యూనిస్టు,
వరద కొనసాగుతున్నది. ఇటీవల వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టులకు ఇన్ఫ్లో వస్తూనే ఉన్నది. సిద్దిపేట జిల్లాలోని కూడెల్లి, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ వాగుల పరవళ్లతో గంభీరావుపేట మ�
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తడం లేదు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతున్నది. ఆర్మూర్ బల్దియాలో తాగునీటికి ఎస్సారెస్పీ బ్యాక్ వాటరే ప్రధా�
కాళేశ్వర జల జాతర అప్రతిహతంగా సాగుతున్నది. బాహుబలి మోటర్ల జల గర్జన జైత్రయాత్ర కొనసాగుతూనే ఉన్నది. లక్ష్మీబరాజ్ నుంచి ఇటు ఎస్సారెస్పీకి, అటు రంగనాయకసాగర్కు కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాగుతున్
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో రైతులకు స్వర్ణయుగం నడుస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. రైతును రాజును చేసే మనసున్న మహా�