మహారాష్ట్రలో భారీవర్షాల కారణంగా ఎస్సారెస్పీకి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువ గోదావరికి నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయం త్రం 4గంటలకు ఎస్సారెస్పీకి లక్షా 26వే
ఎస్సారెస్పీ సందర్శనకు వచ్చిన ఓ యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన ఫిరోజ్ అహ్మద్ఖాన్ (28) ఈనెల 4న జగిత్యాల జిల్లా కోరుట్లలోని అతడి మామ ఇంటికి వచ్చ
ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మొదలైంది. వారం పది రోజుల నుంచి నీరు వచ్చి చేరుతుండడంతో క్రమంగా నీటి మట్టం పెరుగుతున్నది. మొన్నటి వరకు డెడ్స్టోరీకి చేరువలో కనిపించినా.. ఇ
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం ఏటా తగ్గుతూ వస్తున్నది. ప్రాజెక్ట్ నిర్మాణ సమయం నుంచి 2022 సంవత్సరం వరకు ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం దాదాపు 31.5టీఎంసీలు తగ్గింది. ప్రస్�
లక్షలాది కుటుంబాలకు ఆయువుపట్టు అయిన శ్రీరాంసాగర్లో నీరు అడుగంటుతున్నది. ప్రాజెక్టులో నిల్వ ఉన్న జలధార వేగంగా ఆవిరవుతున్నది. మండుటెండలు దంచి కొడుతున్న తరుణంలో మున్ముందు తాగునీటిగండం తలెత్తే ప్రమాదం �
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పాలన, మార్పు వస్తుందని గొప్పలు చెప్పిన్రు. అసలు మార్పు అంటే పంటలు ఎండబెట్టుడేనా..?’ అని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడీ చైర్మన్ పుట్ట మధూకర్ మండిపడ్డారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టును నుంచి వరద కాలువకు శనివారం అధికారులు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండలంలోని రాంపూర్ పంప్హౌస్-1లోని గేట్లు ఎత్తి దిగువకు వదిలారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డ్యామ్, కాకతీయ, లక్ష్మీ కాలువల నిర్వహణకు గతంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేది. కాలువలు, ప్రాజెక్టు పైన పిచ్చిమొక్కలు, చెట్లు భారీగా పెరిగి అడవిని తలపించేది. అక్టోబర్ నెలలో ఎస్స�